Thursday, March 14, 2019

దొంగదెబ్బ తీసిన పాక్ …


శ్రీనగర్ న్యూస్‌టుడే: 
  • జమ్మూకశ్మీర్ రాష్ట్రంలో ఓ పౌరుడ్ని కిడ్నాప్.
  • తీసుకువెళ్లి కాల్చిచంపిన ఘటన…
 ఉగ్రవాదులు జమ్మూకశ్మీర్ రాష్ట్రంలో ఓ పౌరుడ్ని కిడ్నాప్ చేసి తీసుకువెళ్లి కాల్చిచంపిన ఘటన గుల్జార్ పుర గ్రామంలో వెలుగుచూసింది. జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని డోగ్రిపుర గ్రామానికి చెందిన మంజూర్ అహ్మద్ ను కొందరు ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి తీసుకువెళ్లి అతన్ని కాల్చి చంపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉగ్రవాదులు పౌరుడ్ని ఎందుకు చంపారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

No comments:

Post a Comment