నాగరికత వైపరిత్యం..
చిత్తూరు న్యూస్టుడే:
- చిత్తూరులో శ్రీదేవి అనే అమ్మాయి ఫోన్ చార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడటానికి ప్రయత్నించింది.
- ఆ ఫోన్లో ఏమైందో అర్ధం అయ్యే లోపే ఫోన్ పేలడం,గాయాలు అవ్వడం జరిగిపోయింది.
- ఫోన్ చార్జింగ్లో పెట్టి మాట్లాడటం తప్పు అని పిల్లలకు కూడా తెలుసు.
- మరి తెలిసి చేస్తే దాన్ని స్వపొరపాటు అంటారు.
No comments:
Post a Comment