న్యూస్టుడే: శ్రీకాకుళం:
- శ్రీకాకుళం నగరంలోని శాంతినగర్ కాలనీలో ఉన్న రివర్ వ్యూ ఉద్యానవనం ఆదివారం సాయంత్రం సందర్శకులతో కళకళలాడింది.
- అనేక మంది సకుటుంబంగా వచ్చి ఆటపాటలతో ఉత్సాహంగా గడిపారు.
- పిల్లలు ఆటల్లో నిమగ్నం కాగా..
వారిని చుట్టూ ముచ్చట పడ్డారు. పార్కులోని బెంచీలపై కూర్చుని పలువురు సరదా సరదా కబుర్లు చెప్పుకొన్నారు. రాత్రి వరకు పార్కులో గడిపి గుండెల నిండా ఆనందంగా ఇళ్లకు బయలుదేరారు.

No comments:
Post a Comment