విశాఖపట్నం,న్యూస్టుడే:
విశాఖపట్నం ఎన్నికల ప్రచారం ప్రారంభించడానికి ఆదివారం వైసీపీ అధినేత జగన్ నర్సీపట్నానికి రానున్నారు. ఈ నేపథ్యంలో జగన్ రాకపై పార్టీ కార్యకర్తలు ఏర్పాట్లు పూర్తి చేశారు.తన బాబాయ్ మృతి అనంతరం తొలి పర్యటన కావడంతో జగన్ ఏ విషయంపై ప్రసంగిస్తారని అందరిలో ఆసక్తి నెలకొంది.
No comments:
Post a Comment