Sunday, March 17, 2019

గవర్నర్‌కు లేఖ …?


ప‌నాజి న్యూస్‌టుడే:ముఖ్యంశాలు……
*ప్రభుత్వ ఏర్పాటుకు అవకశాం..
*ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ మృతితో ఎమ్మెల్యేల సంఖ్య 12కు పడిపోవడం…
గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమకు అవకాశమివ్వాలని కాంగ్రెస్‌ పార్టీ కోరింది. ఈ మేరకు గోవా గవర్నర్‌ మృదులా సిన్హాకు కాంగ్రెస్‌ పార్టీ లేఖ రాసింది. గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ మృతితో రాష్ట్రంలో బిజెపి ఎమ్మెల్యేల సంఖ్య 12కు పడిపోవడంతో కాంగ్రెస్‌ పార్టీ తాజాగా ఈ ప్రతిపాదన చేసింది. శాసనసభలో ప్రతిపక్ష నేత చంద్రకాంత్‌ కవ్లేకర్‌ తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ గవర్నర్‌కు లేఖ రాశారు.
                                                              

No comments:

Post a Comment