Thursday, March 7, 2019

వైసీపీలో చేరిన 400 కుటుంబాలు…..


కర్నూలు న్యూస్‌టుడే: గిద్దలూరు నియోజకవర్గంలో సుమారు 400 కుటుంబాలలు వైసీపీలో చేరాయి.రాజానగర్‌కు చెందిని వారిని నియోజకవర్గ ఇంచ్ఛార్జి అన్నా రాంబాబు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ..వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పశ్చిమ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందన్నారు.

No comments:

Post a Comment