arifbasha
Wednesday, March 20, 2019
25న నామినేషన్ వేయనున్న చోడవరం వైసీపీ అభ్యర్థి …….
విశాఖ న్యూస్టుడే:
చోడవరం వైసీపీ అభ్యర్థి కరణం ధర్మశ్రీ ఈనెల 25న నామినేషన్ వేయనున్నారు. 25 న పార్టీ కార్యకర్తలు, అభిమానులతో భారీ ర్యాలి నిర్వహించి చోడవరం ఎమ్మార్వో కార్యాలంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment