Saturday, March 16, 2019

వైఎస్ వివేకా కేసులో సిట్ కీలక వ్యాఖ్యలు…

  • వైఎస్ వివేకానందరెడ్డి మరణం తరువాత పోస్ట్ మార్టం రిపోర్ట్స్‌లో హత్య అని తేలిన తరువాత హత్యకేసును సిట్ దర్యాప్తు చేపట్టింది.
  • హత్య కేసుపై దర్యాప్తు కొనసాగుతుందని సిట్ అధికారి అమిత్ గార్గ్ తెలిపారు.
  • హత్య కేసులో అన్ని ఆధారాలు సేకరించినట్లు రేపు అన్ని విషయాలు వెల్లడిస్తామని అమిత్ అన్నారు.

No comments:

Post a Comment