Thursday, March 14, 2019

ఓదార్పు చర్య చేపట్టిన లోకేష్..


గుంటూరుజిల్లా: అమరావతి:
* తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు…
రాయపాటి సాంబశివరావును బుజ్జగించడానికి టీడీపీ అధిష్టానం ప్రయత్నాలు ప్రారంభించింది. టీడీపీ సీనియర్ నేతలు లగడపాటి సుజనా చౌదరిలను టీడీపి రంగంలోకి దింపింది. వారిరువురూ రాయపాటితో సమావేశమై చర్చించనున్నారు.

No comments:

Post a Comment