Wednesday, March 20, 2019

జిల్లాకు ఎన్నికల వ్యయపరిశీలకు ..


కలెక్టరేట్ (శ్రీకాకుళం),న్యూస్‌టుడే:
జిల్లాకు వ్యయ పరిశీలకులను  ఎన్నికల  సంఘం  నియమించి  నట్టు  జిల్లా  ఎన్నికల అధికారి,కలెక్టర్  జె.నివాస్ బుధవారం  వెల్లడించారు. 
కుమార్ గౌరవ్ ధావన్ -నియోజకవర్గం-శ్రీకాకుళ  పార్లమెంటు, ఫోన్ నెంబెర్   94905  85971 
రాజేష్  కుమార్ సింగ్-నియోజకవర్గం – విజయనగరం  పార్లమెంటు, ఫోన్ నెంబెర్-  99571 98700 
సంజయ్ కుమార్ రోయ్ -నియోజకవర్గం – అరకు పార్లమెంటు , ఫోన్ నెంబెర్ 99102 37857 
పి దివహర్ -నియోజకవర్గం – ఇచ్చాపురం,పలాస, ఫోన్ నెంబెర్  87623 02497 
పి.శరవన పెరు మాల్-నియోజకవర్గం – టెక్కలి, పాతాపట్నం, నరసన్న పేట, ఫోన్ నెంబెర్-96003 22111
ప్రభాత్  కమల్ రామేశ్వరం- నియోజకవర్గం –   శ్రీకాకుళం,ఎచ్చెర్ల,ఆమదావలస, ఫోన్ నెంబెర్-9714164441 
ఆకాష్ శంకర్ చౌగుల్ -నియోజకవర్గం –  రాజాం, ఫోన్ నెంబెర్ పాలకొండ,ఫోన్ నెంబెర్-94833 16662

No comments:

Post a Comment