కర్నూలు న్యూస్టుడే :
- చెన్నై పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిరంజన్రెడ్డి (20) అనే యువకుడు మృతి చెందారు.
- కల్లూరు మండలం ఎ.గోకులపాడుకు చెందిన మాజీ సర్పంచి లక్ష్మీవరదారెడ్డి ఏకైక కుమారుడు నిరంజన్రెడ్డి చెన్నైలోని కళాశాలలో ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్నారు.
- బుధవారం కారులో వెళ్తూ బస్సును ఢీకొట్టడంతో తీవ్రంగా మృతి చెందారు.
- ఈ విషయం తెలిసిన కుటుంబసభ్యులు బయలుదేరి వెళ్లారు.

No comments:
Post a Comment