Wednesday, February 27, 2019

జేసీ చక్రధర్ బాబుకు బంగారు పతకం…


శ్రీకాకులం:న్యూస్‌టుడే:ముఖ్యంశాలు………
  • శ్రీకాకుళం  జిల్లా  జాయింట్  కలెక్టర్  కేవీఎన్   చక్రధరబాబుకు  బంగారు  పతకం  
  • పతకాన్ని  కేంద్ర   మంత్రి డాక్టర్  జితేంద్రసింగ్  చేతుల  మీదగా  
  • శ్రీకాకుళం  జిల్లా  జాయింట్  కలెక్టర్  కేవీఎన్   చక్రధరబాబుకు  బంగారు  పతకం   లభించింది. 
ఈ-గవర్నెన్స్  పునవర్వసు2019 పురస్కారంగా  ఆయన  బంగారు  పతకాన్ని  కేంద్ర   మంత్రి డాక్టర్  జితేంద్రసింగ్  చేతుల  మీదగా  అందుకున్నారు.  కొవ్వాడ  అణువిధ్యుత్  ప్రాజెక్టుకు  సంబంధించిన  చేపట్టిన  భూసేకరణ,   పునరావాస  కార్యక్రమాలు,  వారికి  నష్టపరిహారం  సకాలంలో  అందించడం  వంటి   అంశాలకు  సంబంధించి చక్రధరబాబు ఈ పురస్కారం అందుకున్నారు.
                         

No comments:

Post a Comment