Wednesday, February 27, 2019

అండన్‌మాన్‌ నికోబార్‌ దీవుల్లో భూకంపం

న్యూస్‌టుడే:


అండన్‌మాన్‌ నికోబార్‌ దీవుల్లో భూకంపం సంభవించింది. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించండంతో రిక్టర్‌ స్కేల్‌పై భూకంపం తీవ్రత 4.8గా నమోదైంది.


భూప్రకంపనలు సంభవించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.


No comments:

Post a Comment