న్యూస్టుడే:
అండన్మాన్ నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించింది. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించండంతో రిక్టర్ స్కేల్పై భూకంపం తీవ్రత 4.8గా నమోదైంది.
భూప్రకంపనలు సంభవించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.
No comments:
Post a Comment