Thursday, February 28, 2019

పార్టీ నేతలతో సీ ఎం టెలీకాన్ఫరెన్స్

గుంటూరుజిల్లా: అమరావతి: ముఖ్యాంశాలు…
  • మోది రాకను నిరసిస్తూ ఎక్కడికక్కడ ధర్మపోరాట నిరసనలు తెలపుట…
  • తెలుగుదేశం పార్టి నేతలతో సీ ఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
  • ఇవాళ మోదీ విశాఖ పర్యటనపై చంద్రబాబు పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్  లో మాట్లాడారు.
  • మోది రాకను నిరసిస్తూ ఎక్కడికక్కడ ధర్మపోరాట నిరసనలు తెలపాలని చంద్రబాబు నేతలకు సూచించారు.

No comments:

Post a Comment