విశాఖపట్నం న్యూస్టుడే :
*8 నెలల నుండి అధికారుల చుట్టూ తిరుగుతున్న రైతులు…
* కరెంట్ తీగలు ఉండడం వల్ల రైతులు అటువైపు వెళ్లాంటంటేనే భయపడుతున్నారు….
విశాఖ పట్నం జిల్లా బుచ్చయ్యపేట మండలం వడ్డాది గ్రామంలో రైతుల పొలాల్లో కరెంటు తీగలు చేతికి అందేలా వున్నాయని సదరు అధికారులకు ఫిర్యాదు చేసి 8 నెలలు నుండి కార్యాలయం చుట్టూ తిరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదు. పొలాల్లోకెళ్లే రైతులు అటువైపు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి తగు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
No comments:
Post a Comment