Wednesday, February 27, 2019

న్యూస్‌టుడే:


కడప జిల్లాలో జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ఇవాళ రెండో రోజు పర్యటించనున్నారు.


పర్యటనలో భాగంగా ఉదయం 11 గంటలకు విద్యార్థులతో ఇష్టాగోష్టి నిర్వహించనున్నారు.


అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు జనసేన కేడర్‌తో పవన్‌ భేటీ కానున్నారు.


సాయంత్రం 4 గంటలకు రైల్వేకోడూరులో పవన్‌ రోడ్‌ షో నిర్వహించనున్నారు. అనంతరం సభలో పాల్గొని ప్రసంగించనున్నారు


No comments:

Post a Comment