న్యూస్టుడే:
- భారత్ పైలెట్ కు జెనీవా అండ.
ప్రస్తుతం దేశం ఆలోచనా అంతా పాకిస్థాన్ అదుపులో ఉన్న వింగ్ కమాండర్ గురించే.అతన్ని సురక్షితంగా రప్పించుకునేదేలా?అన్నదే అందరి మదినీ తొలిచివేస్తుంది. యుద్ధఖైదీ అయిన కమాండర్ కు రెండో ప్రపంచ యుద్ధానంతరం 1949 లో జరిగిన జెనీవా ఒప్పందాలే రక్ష.దాదాపు 196 దేశాలు దీనిపై సంతకాలు చేయగా ఈ ఒప్పందాలను మూడుసార్లు సవరించారు.
No comments:
Post a Comment