Thursday, February 28, 2019

అధికార పార్టీ కుట్రలకు పాల్పడుతోంది…

తూర్పుగోదావరి న్యూస్‌టుడే:
*మరీ ఇంత దిగజారుడు రాజకీయమా?..
*అధికార పార్టీ తీరుపై తీవ్రస్థాయిలో ధ్యజమెత్తిన వైఎస్సార్ సీపీ శ్రేణులు..
ఓట్లను తొలగించడానికి తప్పుడు ఫారం-7లను  ఆన్‌లైన్ లో సమర్పించి,అధికార పార్టీ కుట్రలకు పాల్పడుతోందంటూ వైఎస్సార్ సీపీ నేతలు గురువారం జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు.కొందరు మీ సేవ నిర్వహకులకులతో ఈ పని చేయిస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.తహసీల్దార్  కార్యాలయాల వద్ద ఆందోళన నిర్వహించారు.తప్పుడు ఫారాలు దాఖలు చేస్తున్న ముఠాపై చర్యలు తీసుకోవాలని అదికారులకు వినతి పత్రాలు అందజేశారు.
                                                                        

No comments:

Post a Comment