Wednesday, April 3, 2019

ఏరులై పారుతున్న మద్యం ..

కృష్టా న్యూస్‌టుడే:
  • జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళా ఓటర్లను ప్రభావితంచేసేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు మద్యం సరఫరా చేస్తూ పోలీసులకు ప
    ట్టుబుడుతున్నారు.
  • ఎన్నికల తేది దగ్గర పడే సమయంలో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని..
  • అధికారులు స్పందించి, కట్టు దట్టమైన భద్రత చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
                                                                                                            డెస్క్: లక్ష్మీ

No comments:

Post a Comment