కృష్టా న్యూస్టుడే:
- జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళా ఓటర్లను ప్రభావితంచేసేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు మద్యం సరఫరా చేస్తూ పోలీసులకు ప ట్టుబుడుతున్నారు.
- ఎన్నికల తేది దగ్గర పడే సమయంలో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని..
- అధికారులు స్పందించి, కట్టు దట్టమైన భద్రత చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
డెస్క్: లక్ష్మీ
No comments:
Post a Comment