అమరావతి న్యూస్టుడే:
అమరావతిలో ఈరోజు టీడీపీ ముఖ్య నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. టీడీపీ నేతల మనోనిబ్బరాన్ని దెబ్బతీసేందుకు జరుగుతున్న కుట్రలను తిప్పికొడదామని పిలుపునిచ్చారు. వీళ్ల దుర్మార్గాలతో తరతరాల అభివృద్ధి అగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.పుంగనూరులో వైసీపీ నేతల్ బేదిరింపులకు దిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు, మైలవరంలో వైసీపీ నేతలు రణరంగం సృ
ష్టించారని దుయ్యబట్టారు. పోలీసులు, జవాన్లపై చెప్పులు రాళ్లతో వైసీపీ కార్యకర్తలు దాడులు చేస్తున్నారని మండిపడ్డారు పొన్నూరులో స్కూలు పిల్లలు ఆటోలపై కూడా వైసీపీ దాడి చేశారని చిన్నపిల్లలను కూడా వదిలిపెట్టలేదని వ్యాఖ్యానించారు.
డెస్క్:కోటి
No comments:
Post a Comment